నీటి సమస్యలో టీమిండియా కెప్టెన్ ధోని...
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మధ్య తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే తన వాహనానికి ట్యాక్స్ కట్టని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అది అయిపోయిన వెంటనే మొన్నటిదాకా ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన అతడు సోషల్ మీడియా కారణంగా ఆ పదవి నుంచి తప్పుకుని పెద్ద ఆదాయాన్నే కోల్పోయాడు........Read More....

No comments:
Post a Comment