ఒడిశా సీఎం కార్యాలయంలో అగ్నిప్రమాదం..
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఛాంబర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం అసెంబ్లీలోని నవీన్ కార్యాలయంలో ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ....Read More...........
No comments:
Post a Comment