బొగ్గు కుంభకోణంలో దాసరికి బిగుస్తున్న ఉచ్చు..
బొగ్గు కుంభకోణంలో కేంద్రమాజీ మంత్రి దాసరి నారాయణరావుకి ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై ఢిల్లీ సీబీఐ కోర్టులో విచారణ జరగగా.. అక్రమ మార్గంలోనే బొగ్గు కేటాయింపులు జరిగాయని న్యాయవాదులు కోర్టుకు వివరించినట్టు తెలుస్తోంది. ............Read More...........
No comments:
Post a Comment