బీజేపీ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం.. తెగిపోయిన లిఫ్ట్ తీగలు
లిప్ట్ తీగలు తెగి పడిపోయిన ఘటనలో బీజేపీ నేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ నేతలు వచ్చారు........Read More...

No comments:
Post a Comment